ఈ20తో వాహన ఇంజిన్లకు భారీ ముప్పు.. సియామ్ ఫిర్యాదుపై స్పందించిన ప్రభుత్వం
దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ20 (E20 Petrol) ఇంధనాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ20 పెట్రోల్ నాణ్యతపై భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఇంధనంలో క్లోరైడ్ కాలుష్యం, తేమ శాతం విపరీతంగా ఉండటం వల్ల వాహనాల ఇంజిన్లలోని కీలక విడిభాగాలు వేగంగా దెబ్బతింటున్నాయని ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్’ (సియామ్) కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు రాసిన […]
Continue Reading