సైబర్ మోసాలకు చెక్: డిజిటల్ చెల్లింపులపై బ్యాంకుల కీలక ప్రతిపాదనలు
దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం ఎంత వేగంగా పెరుగుతుందో, అదే స్థాయిలో సైబర్ మోసాలు, నకిలీ కాల్స్, డీప్ఫేక్ ఐడెంటిటీలు, బెదిరింపులతో జరుగుతున్న ఆర్థిక నేరాలు (Cyber Crimes) కూడా విపరీతంగా ఎక్కువవుతున్నాయి. అమాయకులైన బ్యాంక్ కస్టమర్లు క్షణాల్లో లక్షలాది రూపాయలు కోల్పోతున్న ఘటనలు ప్రతిరోజూ వెలుగుచూస్తున్నాయి. పెరుగుతున్న ఈ సైబర్ నేరాలను అరికట్టడానికి, వినియోగదారుల ఆర్థిక భద్రతను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ఒక ముసాయిదా చర్చా పత్రాన్ని విడుదల చేసింది. […]
Continue Reading