అక్షరాలతో పేర్చిన ఆత్మగౌరవ బోనం… ఒక సజీవ కవికి ఆత్మీయ నీరాజనం!

(నందిని సిధారెడ్డి సాహిత్య సమాలోచన) సాహిత్యం సమాజాన్ని నేరుగా మార్చకపోవచ్చు కానీ, సమాజాన్ని మార్చే వ్యక్తులను తయారుచేస్తుంది. అలాంటి చారిత్రక బాధ్యతను తన భుజాలపై వేసుకొని, దశాబ్దాలుగా అక్షర సేద్యం చేస్తున్న నిబద్ధత గల కలం యోధుడు డాక్టర్ నందిని సిధారెడ్డి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు అయిన ఆయన సాహిత్య ప్రస్థానంపై వెలువడిన “డాక్టర్ నందిని సిధారెడ్డి సాహిత్య సమాలోచన” బృహత్తర గ్రంథావిష్కరణ సభ… ఆధునిక తెలుగు […]

Continue Reading

అమెరికా తెలుగు కథకు ‘నవ్వుల’ సంతకం

వంగూరి వారి 50 ఏళ్ల అక్షర ప్రస్థానం ​సముద్రాలు దాటినా సంస్కృతిని మరువని తెలుగుతనం ఆయనది. అమెరికాలో ఉంటూనే మాతృభాషకు పట్టం కట్టిన సాహితీ సేద్యం ఆయనది. ప్రవాసాంధ్రుల వెతలు, సరదాలు, విచిత్రాలను ‘హాస్యం’ అనే పానకంలో ముంచి, తెలుగు పాఠకులకు రుచి చూపించిన “అమెరికామెడీ” సృష్టికర్త డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు. గడిచిన ఐదు దశాబ్దాలుగా అమెరికా గడ్డపై తెలుగు జెండాను రెపరెపలాడిస్తున్న ఈ సాహితీ దిగ్గజం రచనలపై రెండు రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో […]

Continue Reading